వారికి తెలంగాణ సర్కార్ శుభవార్త.. జనవరి నుంచి ఉచిత కరెంట్..?
తెలంగాణ సర్కార్ సెలూన్లు, ధోబీ ఘాట్ల నిర్వహకులకు శుభవార్త చెప్పింది. 2021 సంవత్సరం జనవరి నెల నుంచి వీరికి ఉచిత కరెంట్ సరఫరా కానుంది. డిస్కమ్ లు ఇప్పటికే సెలూన్లు, ధోబీ ఘాట్లకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాయి. సీఎం కేసీఆర్ ...

























