చైనాలో డైనోసర్ల అవశేషాలు.. తవ్వకాలు జరుపుతుండగా బయట పడ్డ అస్థిపంజరం..
ప్రపంచంలో జనాభా అధికంగా గల దేశం చైనా. తర్వాత స్థానంలో మన భారతదేశం ఉంది. అయితే చైనాలో అక్కడి శాస్త్రవేత్తలు రెండు డైనోసార్ల నమూనాలను కనుగొన్నారు. ఇవి రెండు దాదాపు ఓ పెద్ద నీటి తిమింగలం అంత సైజులో ఉన్నాయని వారు ...

























