ఒకే బాణి గల పాటకు చిందులేసిన అమితాబ్, ఎన్టీఆర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలా ఆడాయో తెలుసా.?!
1970 ద్వితీయార్థంలో జి.పి.సిప్పి నిర్మాణ సారధ్యంలో రమేష్ సిప్పి దర్శకత్వంలో "షోలే" చిత్రం విడుదలైంది. ఇందులో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర పోటీపడి నటించి షోలే చిత్రాన్ని విజయవంతం చేశారు. ఈ చిత్రంతో అమితాబచ్చన్ కు తిరుగులేని స్టార్డం వచ్చింది. ఇక అమితాబచ్చన్ ...

























