రణ్వీర్ సింగ్ సినిమా సెట్లో ఫుడ్ పాయిజన్.. 120 మంది ఆసుపత్రిపాలు!
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్న "ధురంధర్" మూవీ సెట్లో ఒక ఊహించని సంఘటన జరిగింది. లడఖ్లోని లేహ్ జిల్లాలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో, యూనిట్కు అందించిన ఆహారం కారణంగా 120 మందికిపైగా సిబ్బంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ...


























