ADVERTISEMENT

Tag: employees

గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. విషయం ఏంటంటే..?

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జీతాల పెంపురానే వచ్చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సమగ్ర శిక్షణ,

సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన తెలంగాణ సర్కార్.. ఎంతంటే?

ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ను ప్రకటించారు సీఎం కేసీఆర్. సింగరేణి సంస్థ లాభాల్లో 29 శాతం వాటాను బోనస్‌గా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతేడాది బోనస్‌కు అదనంగా 1 ...

వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులకు షాక్.. ఉద్యోగం ఉండాలంటే ఆ పనికి ఒప్పుకోవాలి..

కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన దగ్గర నుంచి కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పిస్తున్నాయి. కొందరికి ఇది బాగానే ఉన్నా.. మరికొందరికి చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. దీనిలో భాగంగానే ఓ కంపెనీ తమ ఉద్యోగుకలు షాక్ ...

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్.. రూల్స్ ఇవే..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలిగే ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ (కుటుంబ పింఛన్) పెంచాలని కేంద్రం

ఉద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త.. పీఎఫ్ లిమిట్ భారీగా పెంపు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులకు అదిరిపోయే చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రావిడెంట్ ఫండ్ కు సంబంధించి నెలవారీ కనీస స్థూల వేతన పరిమితిని పెంచడానికి మోదీ సర్కార్ సిద్ధమవుతోందని తెలుస్తోంది. 15 వేల రూపాయల నుంచి 21 వేల ...

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. సులువుగా బ్యాలెన్స్ తెలుసుకోండిలా..?

ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు చేసే వాళ్లు పీఎఫ్ అకౌంట్ ను కలిగి ఉంటారనే సంగతి తెలిసిందే. ఉద్యోగుల ఖాతాలలో త్వరలో ప్రొవిడెంట్ ఫండ్ సంస్థ 2019 - 2020 సంవత్సరానికి సంబంధించిన పీఎఫ్ మొత్తాలపై వడ్డీ రేటును జమ చేయనుంది. ...

కేంద్రం సంచలన నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ గత కొన్ని నెలల నుంచి నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఎల్టీసీ నగదు వోచర్లను ప్రవేశపెట్టింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ...

కేంద్రం సంచలన నిర్ణయం.. ఉద్యోగులకు భారీ షాక్..?

కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ దేశంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. దాదాపు రెండున్నర నెలలు సంపూర్ణ లాక్ డౌన్ ను అమలు చేయడంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థపై సైతం కరోనా మహమ్మారి ప్రభావం పడింది. ...

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని మోదీ బంపర్ ఆఫర్..?

ప్రధాన నరేంద్ర మోదీ మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మధ్య తరగతి ప్రజలకు మరో శుభవార్త చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్ లో చేరిన వాళ్లకు పన్ను మినహాయింపు ...

పెన్షన్ తీసుకునే వాళ్లకు, ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..?

గత కొన్ని నెలలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలోని అన్ని వర్గాలకు, అన్ని రంగాలకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. కరోనా ...

Page 1 of 2 1 2

Latest Videos

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Don`t copy text!