ఏపీకి వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్.. పండుగ బస్సులు లేనట్లే..?
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల మార్చి నెల 25 నుంచి బస్సు ప్రయాణాలపై ఆంక్షలు అమలయ్యాయి. అయితే అన్ లాక్ సడలింపుల్లో భాగంగా కేంద్రం అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు తొలగించింది. అయితే కేంద్రం అనుమతులు ఇచ్చినా ...

























