న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై ఢిల్లీలో జరిగిన కీలక సమావేశం అనంతరం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీలో అసలు బనకచర్ల ప్రాజెక్టు అంశంపై చర్చ జరగలేదని, దానిపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని ...
గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి బుధవారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో కీలక సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో జరుగనుంది. ...
Currently Playing
Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!