Political News3 years ago
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పై సంజయ్ ఫైర్..
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను మోసం చేస్తున్నారని భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నీటి సమస్యల పరిష్కారం కోసం.. విభజన చట్టంలోని అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు నోటిఫై చేశారని...