General News3 years ago
గుంటూరు బి. టెక్ విద్యార్ధిని హత్య కేసు ముద్దాయి అరెస్ట్ – డీజీపీ గౌతమ్ సవాంగ్
గుంటూరు బి. టెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రమ్య హత్యా ఘటన అత్యంత దురదృష్టకరమని,సోషల్ మీడియా పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు....