IND – PAK Cease Fire: ఇది భారత్ నిర్ణయమే! మోదీ, ట్రంప్ మధ్య ఎటువంటి ఫోన్ కాల్ జరగలేదు : జైశంకర్
న్యూఢిల్లీ: పాకిస్థాన్తో ఇటీవల జరిగిన యుద్ధ విరమణలో అమెరికా ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా, భారతదేశం స్వయంగా తీసుకున్న నిర్ణయాల ఫలితమేనని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ లోక్సభలో సోమవారం స్పష్టం చేశారు. ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీ మరియు అప్పటి ...

























