టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మా ఎన్నికల నేపథ్యంలో మెగాబ్రదర్ నాగబాబు చేసిన హంగామా గురించి ప్రతి ఒక్కరు చర్చించుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ లో భాగంగా ...
పద్మాలయా ఫిలింస్ బ్యానర్లో సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల హీరో, హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు ప్రతిష్టాత్మకం గా నిర్మించిన ‘మోసగాళ్లకు మోసగాడు’. ఈ చిత్రం విడుదలై నేటికి అంటే ఆగస్టు 27 నాటికి 50 సంవత్సరాలు. ...
ఓ వైపు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. కరోనా కేసులు కూడా చాపకింద నీరులా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతీ ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే 12 నుంచి 17 ...
ప్రేమ, అనుబంధం, సోదర-సోదరీ భావానికి నిదర్శనం రాఖీ పండుగ. ప్రస్తుతం ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా భారతీయులు జరుపుకుంటున్నారు. నేడు (ఆగస్టు 22)న దేశ వ్యాప్తంగా అక్కాచెల్లెళ్లు ఎంతో కనుల పండుగగా జరుపుకోనున్నారు. మన జీవితంలో ఎన్నో బంధాలు ఉండొచ్చు… కానీ సోదర.. ...
దేశంలో అన్ని సైనిక్ పాఠశాలల్లో బాలికలకు ప్రవేశం ఉంటుందని 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మోదీ వెల్లడించారు. ఎర్రకోటపై నుంచి ప్రధాని మాట్లాడుతూ.. తనకు లేఖలు సైతం రాస్తున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి దేశంలోని అన్ని సైనిక్ ...
పదిహేడు సంత్సరాల వయస్సులో అతడు భారతీయ ఆర్మీలో చేరాడు. 1962 చైనా యుద్ధంలో, 1965 పాక్తో జరిగిన యుద్ధంలో అతడి ధైర్య సాహసాలు అమోఘం. ఇలా భారత్ కోసం ఎన్నో యుద్దాలు చేసి 1984 వరకు మాతృభూమికి సేవలందించిన వీర కెరటం ...
75 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్రపతి. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవాలని అన్నారు రాష్ట్రపతి.దేశ ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ దేవాలయం వంటిదని పేర్కొన్నారు. ...
భారత దేశం ప్రస్తుతం కొంత అనూహ్యమైన పరిణామాలకు ఎదుర్కొంటుంది. దీనికి ఒక విజన్ తో ముందుకు నడిపే నాయకుడు కావాలి. భారత దేశానికి తదుపరి రాష్ట్రపతిగా తాను రాతన్ టాటాను ప్రతిపాదిస్తున్నాను.. మీరు ఏమంటారు..మీరు ఒప్పుకుంటారా అంటూ.. కొణిదెల నాగబాబు తన ...