భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి ఆలయం భక్తుల్లో విశేష విశ్వాసాన్ని కలిగిస్తోంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో శుభగ్రహంగా భావించే బృహస్పతి, జ్ఞానం, సంపద, సంతానం వంటి ...