మంత్రి కేటిఅర్ కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాసారు. అందులో టిఆర్ఎస్, బిజెపి శారీరాలే వేరని, ఆ రెండు పార్టీల ఆత్మ ఒక్కటేనని అన్నారు రేవంత్ రెడ్డి. ఎన్నికలు వచ్చినప్పుడు కుస్తీ పడతారు. ఆ తరువాత దోస్తీ ...
టీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి కెసిఆర్ తనయుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ పట్టాభిషేకానికి లైన్ క్లియర్ అయిపొయింది. మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ఘన విజయం నేపథ్యంలో ఈ దిశగా కెసిఆర్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. సీఎం కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో తన ...