మాలీ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 41 మంది మృతి
మాలీ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 41 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అతి వేగంతో వచ్చిన ఓ ట్రక్కు.. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మాలీలోని సెగౌ పట్టణం ...

























