Plane Crash : డాక్టర్ అవ్వాలనే కలతో వెళ్లిన 20 ఏళ్ల యువకుడు.. ఊహించని సంఘటనలో.. కన్నీటి కథ !
జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 265 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఎన్నో కన్నీటి కథలు, మరెన్నో కన్నీటి గాదలు ఉన్నాయి. అలాంటిదే మరొకటి బయటకొచ్చింది. Tragic Death of Medical Student ...

























