జగన్ ప్రభుత్వం పై నక్క ఆనంద్ బాబు ఫైర్
జగన్ ప్రభుత్వం రైతులకు నీళ్లు అందించడంలో విఫలమైందన్నారు మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన డెల్టా ప్రాంతం తీవ్రంగా నష్టపోతుందన్నారు. గత టిడిపి హయాంలో జూలై రెండో వారంలోనే రైతాంగానికి నీరు విడుదల జరిగేదని స్పష్టం ...

























