ఏపీ వాహనదారులకు షాకింగ్ న్యూస్.. జనవరి 1 నుంచి భారీ జరిమానాలు..?
జగన్ సర్కార్ కొన్ని రోజుల క్రితం రోడ్ సేఫ్టీ నిబంధనలు కఠినంగా అమలు చేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2021 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇకపై వాహనదారుల దగ్గర ...

























