అమరావతి: ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేసిన జగన్ ప్రభుత్వం, ఇప్పుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం తొలగింపుతో వివాదంలో చిక్కుకుంది. నందిగామ గాంధీ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని ఎలాంటి సమాచారం లేకుండా అర్థరాత్రి తొలగించడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర ...