ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం మల్లన్న ఆలయానికి రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతుండగా, వేసవి ప్రభావం తగ్గించేందుకు పలుచోట్ల చలివేంద్రాలను ఏర్పాటు ...