ఎండలు పెరుగుతున్నాయ్.. ప్రెగ్నెంట్ మహిళలు ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో సాధారణ ప్రజలే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా గర్భిణీలు మాత్రం ఈ కాలంలో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక వేడి ప్రభావం ...

























