నిరుద్యోగ యువతీ, యువకులకు శుభవార్త. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాలు పొందాలనుకునే వారికి.. ఈ నెల 9 న ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలకు జాబ్ మేళా ఉంటుందని.. రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పన అధికారిణి జయశ్రీ ఓ...
గత కొన్ని నెలల నుంచి రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు వరుస షాకులు ఇస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీగా ఛార్జీలను పెంచుతోంది. కరోనా వైరస్, లాక్ డౌన్ నిబంధనల వల్ల రైల్వే శాఖకు...