భార్యను చిత్రహింసలకు గురిచేసిన శాడిస్టు భర్త.. దేని కోసమో తెలుసా..
విజయవాడకు చెందిన జ్యోత్స్న ఎంబీఏ పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం చేస్తుంది. అక్కడనే సుశాంత్ చౌదరి అనే యువకుడు ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. ఆమె దానికి అంగీకరించలేదు. కానీ తర్వాత అతడు చనిపోతానని బెదిరించడంతో ఆమె అతడి ప్రేమకు లొంగడం తప్పలేదు. ...

























