జగన్ క్రిస్టియన్ అని ఎలా చెబుతున్నారు.. ఏపీ హైకోర్టు సూటి ప్రశ్న..?
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలలో పట్టువస్త్రాలు సమర్పించే సమయంలో డిక్లరేషన్ ఇవ్వకపోవడం గురించి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అయితే జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోవడంతో గుంటూరు జిల్లా అమరావతికి చెందిన సుధాకర్ ...

























