తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరిక.. ఎల్లో అలర్ట్ జారీ
అమరావతి/హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ...
























