నేను ఎలా బతికి బయటపడ్డానంటే? విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ ఏకైక వ్యక్తి రమేష్ సంచలన విషయాలు!
అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా ఎంతటి విషాదాన్ని నింపిందో మనందరికీ తెలుసు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఎవరూ బతికి ఉండరని అందరూ భావించారు. కానీ, అద్భుతం జరిగింది! రమేష్ విశ్వ కుమార్ అనే 38 ఏళ్ల వ్యక్తి ...

























