ఏపీ విద్యార్థులకు అలర్ట్.. రేపటినుంచే తరగతులు ప్రారంభం..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతంలో రోజుకు 10,000కు అటూఇటుగా కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం 2,000 లోపే కొత్త కేసులు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో కేసుల సంఖ్య భారీగా తగ్గడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టే ...

























