ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి సేవలకు అంతరాయం..!
నేడు, రేపు అంటే సెప్టెంబర్ 4 మరియు సెప్టెంబర్ 5 న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవల్లో అంతరాయం కలగనుందని .. ఎస్బీఐ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ మేరకు తమ ఖాతాదారులు దీనిని గమనించాలని సూచించారు. బ్యాంక్ నిర్వహణ ...

























