గోదావరి తీరాన అద్భుత క్షేత్రం.. కుండలేశ్వర స్వామి ప్రత్యేకతలు!
ఆంధ్రప్రదేశ్లోని పుణ్యక్షేత్రాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కుండలేశ్వర స్వామి క్షేత్రం భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. పవిత్ర గోదావరి తీరాన వెలసిన ఈ శివాలయం, కాశీ విశ్వనాథునికి సమానమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగి ఉందని స్థానిక విశ్వాసం. అందుకే దీనిని ...

























