Meghalaya Honeymoon Case : ‘అమ్మా, నేనే స్వయంగా వెళ్తా’.. మేఘాలయ హనీమూన్ కేసులో రాజా రఘువంశీ తల్లికి సోనమ్ బ్రదర్ ప్రామిస్!
మేఘాలయలో జరిగిన హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భర్త రాజా రఘువంశీని హనీమూన్ పేరుతో మేఘాలయ తీసుకెళ్లి, కిరాయి హంతకులతో భార్య సోనమ్ హత్య చేయించిందని తెలియడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ దారుణ ఘటన అందరి హృదయాలను ...

























