వేదమంత్రాల నడుమ అద్భుత వేడుక… పాల్ఘర్లో మందిర ప్రతిష్ఠ!
మహారాష్ట్ర తీరప్రాంతంలో ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. పాల్ఘర్ జిల్లా పరిధిలోని దుర్వేస్ గ్రామం ఇటీవల భక్తి వాతావరణంతో కళకళలాడింది. బిఎపిఎస్ స్వామినారాయణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన బిఎపిఎస్ స్వామినారాయణ సంస్థ పాల్ఘర్లో మూర్తి ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. దేశం ...

























