నంది విగ్రహం సజీవమైందా? భక్తులను ఆశ్చర్యపరుస్తున్న ఆలయ కథనం
పరమేశ్వరునికి అత్యంత ప్రియమైన సేవకుడు, శివభక్తులందరికీ ఆరాధ్యుడైన నందీశ్వరుడు కేవలం విగ్రహంగా మాత్రమే కాకుండా ధర్మానికి ప్రతీకగా నిలుస్తాడనే భావన హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. శిలాద మహర్షికి పుట్టిన నందీశ్వరుడు బాల్యంనుంచే శివారాధనలో లీనమై, పరమేశ్వరుడి సన్నిధిలోనే ...

























