శ్రీశైలం భక్తులకు షాక్.. నాలుగు రోజుల పాటు వీఐపీ దర్శనాలు బంద్!
వేసవి సెలవులు, వారాంతపు రద్దీతో నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచి వచ్చే సోమవారం వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను ...

























