తిరుమలలో వీఐపీ దర్శనాలకు బ్రేక్… సామాన్య భక్తులకు గుడ్ న్యూస్!
తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రద్దీ నియంత్రణతో పాటు, వేచి ఉండే సమయాన్ని తగ్గించడంపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు, వీఐపీ దర్శనాల వ్యవస్థలో మార్పులు ...

























