జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. వంగవీటి రంగాను ప్రభుత్వమే హత్య చేయించిందా?
తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపాయి. వంగవీటి మోహనరంగాను అప్పటి ప్రభుత్వమే హత్య చేయించిందని ఆయన బహిరంగంగా ఆరోపించారు. ఆరుగోలనులో సోమవారం జరిగిన రంగా విగ్రహ ఆవిష్కరణ సభలో బొలిశెట్టి ...

























