రంగారెడ్డి జిల్లాలో ఆధ్యాత్మిక ఉత్సాహం.. మైసిగండి ఆలయంలో భారీ రద్దీ
రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ మండలం మైసిగండి గ్రామంలో ఉన్న ప్రసిద్ధ మైసమ్మ ఆలయం మంగళవారం భక్తుల రాకపోకలతో కిక్కిరిసిపోయింది. ప్రత్యేక పూజల నేపథ్యంలో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖుల రాకతో ఆలయానికి మరింత సందడి ...

























