ఇకపై హుండిలో కానుకలుకు కూడా క్యూఆర్ కోడ్..! స్కాన్ చేసి పేమెంట్ చేయడమే..!
ప్రపంచమంతా డిజిటలైజేషన్ వైపు నడుస్తుంది. ప్రబుత్వాలు కూడా ప్రజలకు అందుబాటులోకి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెస్తుంది.. తాజగా ఆంధ్రప్రదేశ్ టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టం ను ప్రారంభించారు సిఎం జగన్. క్యాంప్ కార్యాలయంలో టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ప్రారంభించడం జరిగింది. దేవాలయాల్లో ...

























