Thalliki Vandanam : మీ ఖాతాలో తల్లికి వందనం డబ్బులు రాకపోతే ఇలా చేయండి!
ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి ₹15,000 విడుదల చేస్తోంది. ఇందులో ₹13,000 నేరుగా తల్లులు లేదా సంరక్షకుల బ్యాంక్ ఖాతాకు జమవుతుంది, మిగతా ₹2,000 పాఠశాల అభివృద్ధికి ఉపయోగిస్తారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ నిధులను విడుదల ...

























