తల్లికి వందనం రెండో విడత! జూలై 10న తల్లుల ఖాతాల్లోకి రూ.13,000..
ఏపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం రెండో విడతకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ పథకం తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 67,27,164 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13,000 చొప్పున నగదు జమ చేసింది ప్రభుత్వం. అయితే ఇప్పుడు ...


























