తిరుమలలో భక్తుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధునిక సాంకేతికతను వినియోగంలోకి తీసుకువచ్చింది. కాలినడకన అలిపిరి మార్గం ద్వారా శ్రీవారిని దర్శించుకునే వేలాది మంది భక్తుల రక్షణ దృష్ట్యా, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత నిఘా ...