సాహసయాత్ర సలేశ్వరం… పులుల భయం మధ్య భక్తుల ప్రయాణం!
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక వేడుకల్లో సలేశ్వరం జాతరకు ప్రత్యేక స్థానం ఉంది. “తెలంగాణ అమర్నాథ్ యాత్ర”గా పేరుగాంచిన ఈ జాతర ఈ ఏడాది కూడా చైత్ర పౌర్ణమి సందర్భంగా నల్లమల అటవీ ప్రాంతంలో ఘనంగా జరిగింది. ఏప్రిల్ 1 నుంచి ...

























