తిరుమలలో కీలక నిర్ణయం… 3 రోజుల పాటు అర్జిత సేవలు రద్దు!
తిరుమలలో భక్తులకు ముఖ్య సమాచారం వెలువడింది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే అర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది. ఏప్రిల్ 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు ఈ సేవలు నిలిపివేయనున్నట్లు ...

























