వైశాఖ మాసంలో దివ్య ఘట్టం… పద్మావతి–శ్రీనివాసుల కల్యాణ మహోత్సవం!
వైశాఖ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన కాలంగా భావించబడుతుంది. ఈ మాసంలో చేసే పూజలు, దానధర్మాలు విశేష ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతారు. ముఖ్యంగా వైశాఖ శుద్ధ దశమి రోజున తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు ఘనంగా ...

























