దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు అధికం అవుతున్న నేపథ్యంలో కరోనా శవాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి స్మశాన వాటికలో స్థలం లేకపోవడంతో ఎన్నో మృతదేహాలు గంగానదిలో కొట్టుకు వస్తున్న ఘటన చోటుచేసుకుంది. ఇప్పటికి కూడా గంగానది ఒడ్డుకు...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది వైరస్ బారినపడి సరైన సదుపాయాలు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే వైద్య సిబ్బంది రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ మరి కొందరు ప్రాణాలు తీస్తున్నారు....