ఏపీలో మద్యం పర్మిట్ రూమ్లకు తిరిగి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్లో మద్యం పర్మిట్ రూమ్లకు తిరిగి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఆరు సంవత్సరాలుగా రాష్ట్రంలో పర్మిట్ రూమ్లపై ఉన్న నిషేధాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఎత్తివేసింది. పర్మిట్ రూమ్ల ఏర్పాటుకు అనుమతి గత ...

























