ఏపీలో కొత్తరకం కరోనా కలకలం.. భయాందోళనలో ఆ జిల్లా ప్రజలు..?
కరోనా మహమ్మారి ఉధృతి తగ్గిందని అనుకునే లోపు కొత్తరకం కరోనా ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. యూకే నుంచి ఏపీకి వచ్చిన మహిళకు తాజాగా కరోనా నిర్ధారణ అయింది. అయితే సదరు మహిళకు సాధారణ కరోనా సోకిందా లేక కొత్తరకం ...

























