గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ను కలిసిన అంబానీ కుటుంబం.. 45 ఏళ్ల వేడుకల్లో ప్రత్యేక క్షణాలు!
ప్రఖ్యాత వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీతో కలిసి బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రాన్ని సందర్శించారు. సంస్థ స్థాపించి 45 ఏళ్లు పూర్తైన సందర్భంలో జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా వారు ఈ ఆశ్రమానికి వచ్చినట్టు ...

























