Featured

Pushpa: పుష్ప 2 రూమర్లపై స్పందించిన మేకర్స్.. ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే?

Pushpa: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17 వ తేదీ విడుదల అయి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ విధంగా పుష్ప సినిమాతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ రష్మికకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

Pushpa: పుష్ప 2 రూమర్లపై స్పందించిన మేకర్స్.. ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే?

ఇక ఈ సినిమా అద్భుతమైన హిట్ కావడంతో ఈ సినిమా సీక్వెల్ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే పుష్ప సీక్వెల్ చిత్రం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ పై కోపంతో రౌడీలు శ్రీవల్లి పాత్రలో నటిస్తున్నటువంటి రష్మికను చంపేస్తారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి.

Pushpa: పుష్ప 2 రూమర్లపై స్పందించిన మేకర్స్.. ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే?

ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వార్తపై నిర్మాత రవిశంకర్ స్పందిస్తూ ఈ సినిమా గురించి వస్తున్న వార్తలన్నీ వట్టి పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు.ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న రష్మిక చనిపోతుందని అలాగే కొందరి పాత్రల గురించి వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని నిర్మాత రవిశంకర్ వెల్లడించారు.

అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే..

ఇప్పటివరకు కథను మేము ఫెయిర్ అండ్ ఫ్రాంక్ గా వినలేదు.ఈ సినిమా గురించి ఎవరికీ ఏమీ తెలియదు కనుక ఏ సినిమా గురించి ఏ విధమైనటువంటి వార్తలు వచ్చినా తొందరగా నమ్ముతున్నారు. అయితే శ్రీవల్లి పాత్ర గురించి వస్తున్న ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఈయన ఆ వార్తలను కొట్టిపారేశారు ఇదే విషయాన్ని పలు న్యూస్ ఛానళ్లు వెబ్ మీడియా కూడా ప్రచారం చేస్తుంది. అయితే ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago