Connect with us

Featured

వీళ్ళేమో టాప్ విలన్స్ కానీ.. వీళ్ళ భార్యలు టాప్ హీరోయిన్స్ అని మీకు తెలుసా..?

Published

on

సినిమాలలో హిరో కి సమానమైన పాత్ర ఏది అంటే విలన్. సినిమాలలో విలన్ పాత్ర ఎంత బాగుంటే హిరో అంత హైలెట్ అవుతాడు. ఏది అదే చెప్పుకోవాలి. మన టాలీవుడ్ విలన్స్ యాక్టింగ్ లో ఏ మాత్రం తీసుపోరు. సినిమాలలో పగ, ద్వేషం, చంపడం వంటి వాటితో. కృరంగా ఉండే విలన్స్ భార్య ఏలా ఉంటారో అనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది.

కాని ఇక్కడ మన విలన్స్ వైఫ్స్ ను చూస్తే మాత్రం మతి పోతుంది. అంత అందంగా ఉంటారు మరీ. ఆ విలన్స్ భార్యలు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ విలన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది..

Advertisement

రఘువరణ్


ఇతను ఒక్కప్పటి ఫెమస్ విలన్. 1982 తమిళ సినిమా ద్వారా తెరగేట్రం చేశారు రఘువరన్.. తెలుగు సినిమాలతో పాటూ తమిళ, మళీయాల సినిమాలలో నటించి ఎన్నో ఫిలీం ఫేర్ అవార్డులు అందుకున్నారు. బాషా, శివ సినిమాలలో విలన్ గా రఘువరన్ నటనను ఎప్పటికీ గుర్తుండిపోయేది. అంతగా విలన్ పాత్రలను పండించారు.

అయితే రఘువరన్ ప్రేమించి పెళ్లి చేసకున్నారు. ఆమె ఎవరో కాదు నటి రోహిణీ చిన్ననాటి నుంచి సినిమాలలో నటించిన రోహిణి ఇప్పటి వరకు 70 పైగా చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాదు రైటర్ గా.. లిరిసిస్ట్ గా.. డైరెక్టర్ గా.. డబ్బింగ్ అర్టిస్ట్ పలు రంగాల్లో రాణిస్తుంది. ఇక హీరోయిన్లు జ్యోతిక, ఐశ్వర్య రాయ్, మనిషా కోయిరాల, అమల లకు డబ్బింగ్ చెప్పేది రోహిణి. రఘవరన్ కి ఇంత అందమైన తెలివైనా భార్య ఉందని ఇప్పటికి చాలామందికి తెలియదు.

అవినాష్

ఒక్కప్పటి ఫేమస్ విలన్. ఇతను కన్నడ నటుడు. అయిన కూడ తెలుగు లో చాలా సినిమాలలో చేశాడు. ఇతడు చేసిన విలన్ పాత్రలు అవినాష్ కు మంచి గుర్తింపును తెచ్చపెట్టాయి. అవినాష్ రెండు దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్నాడు 1600 పైగా చిత్రాలలో నటించాడు. సంక్లిష్ట పాత్రలు మరియు వైవిధ్యత పాత్రల్లో ఎక్కువగా నటించాడు. అవినాష్ భార్య మాలవిక ఒకప్పటి కన్నడ టాప్ హిరోయిన్. మాలవిక తండ్రి చిత్ర పరిశ్రమకు చెందిన వాడు కావడం. చిన్నప్పటి నుంచి నృత్యం నెర్చుకోవడం.

వీటితో మాలవిక సినిరంగ ప్రవేశం సులువుగా జరిగిపోయాయి. ఈమె తెలుగులో కూడా చాలా సినిమాలలో నటించింది. హిరోయిన్ గా తన హవాను చూపించిన మాలవిక, అవినాష్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు కూడ ఉన్నాడు. మాలవిక పెళ్లి తరువాత కూడ టెలివిజన్ సిరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవలే వచ్చిన పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ లో కూడా ఆమె నటించింది.

అతుల్ కులకర్ణి

Advertisement

పేరుకు తగ్గట్టుగానే గొప్ప విలన్.. తెలుగు, హిందీ, కన్నడ, మరాఠి, ఇంగ్లీష్ బాషల్లో నటించాడు.. ఎన్నో అవార్డులను కూడ అందుకున్నాడు. ఆంధ్రవాలా, చంటి, రామ్ సినిమాలలో విలన్ గా చేసిన కుల్కర్ణి భార్య ఏంత అందంగా ఉంటుందో తెలుసా అంతేకాదు కూడా గోప్ప నటి. కుల్కర్ణి భార్య గీతాంజలి కుల్కర్ణి ఈమె కూడ మంచి యాక్టర్. దాదాపుగా అన్ని బాషాల్లో నటించింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం బిజినెస్ రంగంలో రాణిస్తు కుటుంబాన్ని చూసకుంటుంది. అన్నింటిలో భర్తతో సమానంగా దూసుకుపోతుంది.

ఆశీష్ విద్యార్థి

ఇతను మన టాలీవుడ్ ఫేమస్ విలన్. ఆశీష్ ‘వందేమాతరం’ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచమయ్యాడు. విలన్ పాత్రలను పండించడంలో దిట్ట. అంతేకాదు తాను నటించిన సినిమాలకు నేషనల్ అవార్డులను కూడ అందుకున్నాడు. తెలుగులో చేసింది కోన్ని సనిమాలే అయినా మంచి పేరు సంపాధించుకున్నాడు ఆశీష్. కన్నడ, తెలుగు, హిందీ, మళీయాలం సినిమాలలో నటించిన ఈ విల అన్ వైఫ్ పేరు రాజోషి విద్యార్థి. పేరుకు తగ్గట్టుగానే ఎంతో అందంగా ఉంటుంది.

మురళీ శర్మ

బాలీవుడ్, టాలీవుడ్, మరియు టెలివిజన్లలో ప్రధానంగా నటించిన భారతీయ చిత్ర నటుడు. మురళీ తెరపై ఒక పోలీసు పాత్రలు పోషించి అందరిని మెప్పించాడు. మురళీ శర్మ తెలుగు లో విలన్ గా నటించిన అతిథి, గోపాల గోపాల, కృష్ణం వందే జగద్గురు వంటి తెలుగు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మురళీ వైప్ కూడ తనకు ఏ మాత్రం తీసిపోదు. మురళీ భార్య ఆశ్విని కాల్ సెకర్ ఈమె ఒక ఫేమస్ యాక్టర్. ఈమె హిందీలో అనేక సిరియల్స్ లో నటించింది. తెలుగులో కూడ కొన్ని సినిమాలు చేసింది. బద్రినాథ్ సినిమాలో మురళీ భార్య మురళీ విలన్ గా నటించింది.

బిజు మీనన్

Advertisement

ముందుగా మనకు గర్తోచ్చే సినిమా రణం. రణం సినిమాలో విలన్ పాత్ర ద్వారా బాగా దగ్గరయ్యాడు. అతను తమిళ, తెలుగు చిత్రాలతో పాటు 100 మలయాళం చిత్రాలలో నటించారు. అతను 1995 లో పుత్రన్ లో తొలిసారిగా చేసాడు బిజు మీన న్ భార్య పేరు సంయుక్త వర్మ. బిజు భార్య సంయుక్త వర్మ ఒకప్పటి ఫేమస్ మళీయాల హిరోయిన్. ఈమె 1999 లో హీరోయిన్ గా పరిచయమయ్యారు. తర్వాత ఆమె పలు మలయాళ చిత్రాలలో నటించింది. ఉత్తమ నటిగా రెండు కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది. కొన్నాళ్ళు హిరోయిన్ గా చేసింది. బిజు మీనన్ ను వివాహం చేసుకున్న తరువాత సినిమాలలో నటించలేదు. ప్రస్తుతం కుటుంబాన్ని చూసుకుంటుంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?

Published

on

Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.

Advertisement

అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో నందమూరి హీరో.. మోక్షజ్ఞనే ఆలస్యమా?

Published

on

Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు. నందమూరి వారసుడిగా బాలయ్య కుమారుడిగా అందరికీ సుపరిచితం అయినటువంటి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏమి లేవు.

ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూసి ఆశలను కూడా నిరాశ చేసుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే మోక్షజ్ఞ కంటే ముందుగానే మరో నందమూరి హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ కంటే ముందుగా ఇండస్ట్రీలోకి రాబోయే ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..

దివంగత నటుడు హరి కృష్ణ గారికి ముగ్గురు కుమారులు అనే సంగతి మనకు తెలిసినదే. వీరి పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయనకు ఇద్దరు కుమారులు పెద్ద అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు కావటం విశేషం. ఈ అబ్బాయి ఇదివరకే పలు సినిమాలలో బాలనటుడిగా నటించారు అయితే త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

వైబిఎస్ చౌదరి..
ఇండస్ట్రీలో దర్శకుడుగా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైవిఎస్ చౌదరి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే ఈయన ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమాని సిద్ధం చేశారని రీ ఎంట్రీ ద్వారానే నందమూరి తారక రామారావును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాను.. అమ్మకు తెలిసి పిచ్చ కొట్టుడు కొట్టింది: సుప్రీత

Published

on

Supritha: తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ఒకరు. ఈమె కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకముందే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ హీరోగా ఇటీవల ఓ సినిమాలో నటిస్తున్నారు ఇందులో హీరోయిన్లు సుప్రీత అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసే రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా రీతూ సుప్రీతను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా ఈమెకు సుప్రీతను ప్రశ్నిస్తూ నీ కెరియర్లో జరిగినటువంటి బలుపుతో చేసిన పనులు గురించి చెప్పమని అడిగారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కిక్ ఇచ్చే పనుల కోసం తాను స్కూల్ చదువుతున్న సమయంలోనే లైసెన్స్ లేకుండానే అమ్మ కారు వేసుకొని వెళ్లే దాన్ని ఈ విషయం తెలిసి అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందని తెలిపారు. అంతేకాకుండా స్ప్రైట్ లో ఆల్కహాల్ కలుపుకొని తాగానని ఒక రోజు స్కూల్ కి వెళ్లి అందరికీ కూడా పంచానంటూ ఈమెకు తెలిపారు.

Advertisement

నంబర్ బ్లాక్ చేస్తే సహించెను..
ఇక ఎవరైనా నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే అసలు సహించను. వేరే ఫోన్ నుంచి కాల్ చేసి మరి వారికి వార్నింగ్ ఇస్తాను అంతే కాకుండా నేను ఇష్టపడే అబ్బాయి వైపు చిన్నప్పుడు ఎవరైనా చూస్తే వెళ్లి కొట్టేదాన్ని అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!