టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కాసాండ్రా గురించి అందరికీ తెలిసిందే. తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకొని ఆ తర్వాత వరుస సినిమాలలో నటించింది. అంతే కాకుండా తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది. ఇక ఈ మధ్య అవకాశాలు కూడా చాలా తగ్గాయి. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఫోటో షూట్ లతో బాగా బిజీగా ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో సముద్రం మధ్యలో తన కుక్కతో ఒంటరిగా బోటింగ్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.
టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కాసాండ్రా గురించి అందరికీ తెలిసిందే.
తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ..
శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది.
ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకొని ఆ తర్వాత వరుస సినిమాలలో నటించింది.
అంతేకాకుండా తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది.
ఇక ఈ మధ్య అవకాశాలు కూడా చాలా తగ్గాయి.
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఫోటో షూట్ లతో బాగా బిజీగా ఉంటుంది.
తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో సముద్రం మధ్యలో తన కుక్కతో ఒంటరిగా బోటింగ్ చేస్తూ కనిపించింది.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…