Connect with us

Featured

ఆగలేక స్మశానంలో శృంగారం చేసారు.. ఆ తర్వాత అమ్మాయికి ఏం జరిగిందో తెలిస్తే..

Published

on

కామంతో కళ్లు మూసుకు పోతాయి అంటారు, ఆ సామెత కొన్ని సంఘటనలు విన్నప్పుడు నిజమే అనిపిస్తుంది. కామంతో ఉన్నప్పుడు ఎవరు అనేది, ఎలా అనేది ఆలోచించరు. ఆ సమయంలో కామ కోర్కెలు తీరాయా లేదా అనేది కొందరికి ముఖ్యం. కామంతో కళ్లు మూసుకు పోవడం వల్లే దేశంలో ఇంతగా రేప్‌లు జరుగుతున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక అన్న వరుసకు చెల్లి అయ్యే అమ్మాయిని రేప్‌ చేశాడని, కూతురును తండ్రి రేప్‌ చేశాడంటూ మీడియాలో వార్తలు చూస్తూ ఉంటాం. అవన్ని కూడా కామంతో కళ్లు మూసుకు పోవడం వల్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అందుకే కామంతో కళ్లు మూసుకు పోకూడదని అంటారు. కామ కోర్కెలను హద్దుల్లో ఉంచుకోవాలని పెద్దలు అంటారు.
తాజాగా గుజరాత్‌లో కూడా ఒక యువ జంట కామంతో కళ్లు మూసుకు పోయి శ్మశానంలో శృంగారం చేసుకున్నారు. అప్పటి నుండి ఆ అమ్మాయి ప్రవర్తనలో మార్పు వచ్చింది. చివరకు ఆ అమ్మాయికి దెయ్యం పట్టిందని నిర్ధారించారు.

Advertisement

ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే… గుజరాత్‌కు చెందిన సూరజ్‌ పటేల్‌, అనుపమలు ఇంజనీరింగ్‌ చదువుతున్నారు. అనుపమకు సూరజ్‌ ఒక సంవత్సరం సీనియర్‌. ఇద్దరి మద్య అనుపమ సెకండ్‌ ఇయర్‌లో ఉండగా పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ఆరు నెలల్లో ప్రేమగా అయ్యింది. ఒకరి ప్రేమను ఒకరు చెప్పుకున్నారు.

మనసులు కలవడంతో పాటు శరీరాలు కూడా ఏకం అయ్యాయి. వీలు చిక్కినప్పుడల్లా ఇద్దరు విచ్చలవిడిగా సూరజ్‌ రూంలో సెక్స్‌లో పాల్గొనేవారు. ఎప్పటిలాగే ఆరోజు కూడా రాత్రి 8.30 గంటల సమయంలో అనుపమను హాస్టల్‌ నుండి పికప్‌ చేసుకుని సెకండ్‌ షో సినిమాకు తీసుకు వెళ్లాడు.

సినిమా పూర్తి అయ్యే లోపు సూరజ్‌ స్నేహితులు రూంను సిద్దం చేసి పక్కనే ఉన్న స్నేహితుల రూంకు వెళ్తూ ఉంటారు. ఆ రోజు సినిమా పూర్తి అయిన తర్వాత సూరజ్‌ స్నేహితులకు ఫోన్‌ చేశాడు. తాము వస్తున్నాం రూం నుండి బయటకు వెళ్లండి అన్నాడు. కాని ఆ రోజు సూరజ్‌ రూమెంట్‌ సోదరుడు హఠాత్తుగా రూంకు రావడం జరిగింది. ఆ కారణంగా రూం నుండి బయటకు వెళ్లలేని పరిస్థితి అంటూ చెప్పారు.

Advertisement

షాక్‌ అయిన సూరజ్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. మద్యరాత్రి సమయంలో హాస్టల్‌కు తీసుకు వెళ్లలేం, ఒకరు ఇద్దరు స్నేహితులకు ఫోన్‌లు చేశాడు. ఎవరు కూడా రెస్పాన్స్‌ అవ్వలేదు. అప్పటికే థియేటర్‌లో ముద్దులు ముచ్చట్లతో కామకోర్కెలు ఇద్దరిలో విపరీతంగా పెరిగి పోయాయి.

ఎప్పుడెప్పుడు రూంకు వెళ్దామా, అక్కడ కామ తాపాన్ని తగ్గించుకుందామా అని ఆమె మరియు అతడు ఎదురు చూస్తున్నారు. కాని వారికి ఎలాంటి దారి లభించలేదు. ఇక చేసేది లేక మార్గం మద్యలో ఒక స్మశానంలోకి వెళ్లారు. ఇద్దరు కూడా కామ కోర్కెలతో నిండిపోయిన కారణంగా వారికి భయం అనేది ఏమీ అనిపించలేదు. స్మశానంలో ఒక మూలకు లైట్‌ కాంతి చాలా డిమ్‌గా ఉన్న చోటుకు వెళ్లడం జరిగింది.

శృంగారంలో చివరి దశలో ఉండగా ఒక్కసారిగా అనుపమ వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టింది. సూరజ్‌ను నలిపేస్తే కొరికేస్తూ, గిరీష్‌ అంటూ పిలుస్తూ ముద్దులు పెట్టేస్తోంది. అనుపమను ఎప్పుడు కూడా అలా చూడని సూరజ్‌ షాక్‌ అయ్యాడు. తన ప్రమేయం లేకుండానే అనుపమ మొత్తం శృంగారంను చేసేస్తోంది.

Advertisement

అనుపమ బాగా అలిసి పోయి ఘాడ నిద్రలోకి వెళ్లిపోయింది. సూరజ్‌ మాత్రం కాస్త అటు ఇటూ చూసి అరగంట తర్వాత నిద్రపోయాడు. తెల్లవారజామున సూరజ్‌కు మెలుకు వచ్చింది. అప్పటికే అనుపమ లేచి పిచ్చి చూపలు చూస్తుంది. షాక్‌ అయిన సూరజ్‌ ఏమైందని ప్రశ్నించినా కూడా ఆమె సమాధానం చెప్పడం లేదు.

పూజలు చేసి ఆత్మను బంధించి అనుపమను మామూలు మనిషిని చేసి పంపించాడు. ఈ సంఘటన ఆనోట ఈనోట పడి ఆ కాలేజ్‌లో వైరల్‌ అయ్యింది. అది కాస్త సోషల్‌ మీడియాకు చేరిపోయింది. ఇప్పుడు అంతా కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

Advertisement

Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!