కామంతో కళ్లు మూసుకు పోతాయి అంటారు, ఆ సామెత కొన్ని సంఘటనలు విన్నప్పుడు నిజమే అనిపిస్తుంది. కామంతో ఉన్నప్పుడు ఎవరు అనేది, ఎలా అనేది ఆలోచించరు. ఆ సమయంలో కామ కోర్కెలు తీరాయా లేదా అనేది కొందరికి ముఖ్యం. కామంతో కళ్లు మూసుకు పోవడం వల్లే దేశంలో ఇంతగా రేప్లు జరుగుతున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక అన్న వరుసకు చెల్లి అయ్యే అమ్మాయిని రేప్ చేశాడని, కూతురును తండ్రి రేప్ చేశాడంటూ మీడియాలో వార్తలు చూస్తూ ఉంటాం. అవన్ని కూడా కామంతో కళ్లు మూసుకు పోవడం వల్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అందుకే కామంతో కళ్లు మూసుకు పోకూడదని అంటారు. కామ కోర్కెలను హద్దుల్లో ఉంచుకోవాలని పెద్దలు అంటారు.
తాజాగా గుజరాత్లో కూడా ఒక యువ జంట కామంతో కళ్లు మూసుకు పోయి శ్మశానంలో శృంగారం చేసుకున్నారు. అప్పటి నుండి ఆ అమ్మాయి ప్రవర్తనలో మార్పు వచ్చింది. చివరకు ఆ అమ్మాయికి దెయ్యం పట్టిందని నిర్ధారించారు.
ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే… గుజరాత్కు చెందిన సూరజ్ పటేల్, అనుపమలు ఇంజనీరింగ్ చదువుతున్నారు. అనుపమకు సూరజ్ ఒక సంవత్సరం సీనియర్. ఇద్దరి మద్య అనుపమ సెకండ్ ఇయర్లో ఉండగా పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ఆరు నెలల్లో ప్రేమగా అయ్యింది. ఒకరి ప్రేమను ఒకరు చెప్పుకున్నారు.
మనసులు కలవడంతో పాటు శరీరాలు కూడా ఏకం అయ్యాయి. వీలు చిక్కినప్పుడల్లా ఇద్దరు విచ్చలవిడిగా సూరజ్ రూంలో సెక్స్లో పాల్గొనేవారు. ఎప్పటిలాగే ఆరోజు కూడా రాత్రి 8.30 గంటల సమయంలో అనుపమను హాస్టల్ నుండి పికప్ చేసుకుని సెకండ్ షో సినిమాకు తీసుకు వెళ్లాడు.
సినిమా పూర్తి అయ్యే లోపు సూరజ్ స్నేహితులు రూంను సిద్దం చేసి పక్కనే ఉన్న స్నేహితుల రూంకు వెళ్తూ ఉంటారు. ఆ రోజు సినిమా పూర్తి అయిన తర్వాత సూరజ్ స్నేహితులకు ఫోన్ చేశాడు. తాము వస్తున్నాం రూం నుండి బయటకు వెళ్లండి అన్నాడు. కాని ఆ రోజు సూరజ్ రూమెంట్ సోదరుడు హఠాత్తుగా రూంకు రావడం జరిగింది. ఆ కారణంగా రూం నుండి బయటకు వెళ్లలేని పరిస్థితి అంటూ చెప్పారు.
షాక్ అయిన సూరజ్కు ఏం చేయాలో అర్థం కాలేదు. మద్యరాత్రి సమయంలో హాస్టల్కు తీసుకు వెళ్లలేం, ఒకరు ఇద్దరు స్నేహితులకు ఫోన్లు చేశాడు. ఎవరు కూడా రెస్పాన్స్ అవ్వలేదు. అప్పటికే థియేటర్లో ముద్దులు ముచ్చట్లతో కామకోర్కెలు ఇద్దరిలో విపరీతంగా పెరిగి పోయాయి.
ఎప్పుడెప్పుడు రూంకు వెళ్దామా, అక్కడ కామ తాపాన్ని తగ్గించుకుందామా అని ఆమె మరియు అతడు ఎదురు చూస్తున్నారు. కాని వారికి ఎలాంటి దారి లభించలేదు. ఇక చేసేది లేక మార్గం మద్యలో ఒక స్మశానంలోకి వెళ్లారు. ఇద్దరు కూడా కామ కోర్కెలతో నిండిపోయిన కారణంగా వారికి భయం అనేది ఏమీ అనిపించలేదు. స్మశానంలో ఒక మూలకు లైట్ కాంతి చాలా డిమ్గా ఉన్న చోటుకు వెళ్లడం జరిగింది.
శృంగారంలో చివరి దశలో ఉండగా ఒక్కసారిగా అనుపమ వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టింది. సూరజ్ను నలిపేస్తే కొరికేస్తూ, గిరీష్ అంటూ పిలుస్తూ ముద్దులు పెట్టేస్తోంది. అనుపమను ఎప్పుడు కూడా అలా చూడని సూరజ్ షాక్ అయ్యాడు. తన ప్రమేయం లేకుండానే అనుపమ మొత్తం శృంగారంను చేసేస్తోంది.
అనుపమ బాగా అలిసి పోయి ఘాడ నిద్రలోకి వెళ్లిపోయింది. సూరజ్ మాత్రం కాస్త అటు ఇటూ చూసి అరగంట తర్వాత నిద్రపోయాడు. తెల్లవారజామున సూరజ్కు మెలుకు వచ్చింది. అప్పటికే అనుపమ లేచి పిచ్చి చూపలు చూస్తుంది. షాక్ అయిన సూరజ్ ఏమైందని ప్రశ్నించినా కూడా ఆమె సమాధానం చెప్పడం లేదు.
పూజలు చేసి ఆత్మను బంధించి అనుపమను మామూలు మనిషిని చేసి పంపించాడు. ఈ సంఘటన ఆనోట ఈనోట పడి ఆ కాలేజ్లో వైరల్ అయ్యింది. అది కాస్త సోషల్ మీడియాకు చేరిపోయింది. ఇప్పుడు అంతా కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.